Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ యజమాని మానవుడా... రాక్షసుడా? దొడ్డుకర్రతో గొడ్డును బాదినట్లు బాదాడు...

Webdunia
సోమవారం, 21 జనవరి 2019 (18:32 IST)
చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. కోళ్ళ దొంగతనం చేస్తున్నాడన్న నెపంతో 5 రోజులుగా ఒక యువకుడిని గృహ నిర్బంధం చేసి చితకబాదారు. చిత్తూరులో నివాసమున్న వేణుగోపాల్ స్థానికంగా ఉన్న సాగర్ చికెన్ పౌల్ట్రీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత కొన్ని రోజుల నుంచి కోళ్ళు దొంగతనం జరుగుతున్నట్లు యజమాని గుర్తించారు.
 
అనుమానం వచ్చిన పౌల్ట్రీ యజమాని వర్కర్లతో  వేణుగోపాల్‌ను చితకబాది తన ఇంటిలో నిర్బంధించాడు. పౌల్ట్రీ నిర్వాహకుల నుంచి తప్పించుకుని వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. అయితే పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో బాధితుడు మీడియాను  ఆశ్రయించాడు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments