Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఈ-మెయిల్ బూటకం..తిరుమలలో ఉగ్ర సంచారం లేదు.. టీటీడీ

Webdunia
మంగళవారం, 2 మే 2023 (09:17 IST)
సుప్రసిద్ధ క్షేత్రం, కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పుణ్యక్షేత్రానికి ఉగ్రమూకలతో బెదిరింపులు ఎదురయ్యాయి. ఇ-మెయిల్ రావడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. మెయిల్ ద్వారా ఉగ్రవాద ముప్పు వుందని బెదిరింపులు వచ్చాయని.. అయితే ఇది కొంతమంది పోకిరీల బూటకమని పోలీసులు ధృవీకరించారు. 
 
ఈ ఘటనపై తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలలో ఉగ్రవాదుల సంచారం లేదని భక్తులకు భరోసా ఇచ్చారు. ఇ-మెయిల్ పంపిన వారిని గుర్తించడానికి విచారణ జరుగుతోందని ఆయన తెలిపారు. 
 
తిరుమలలో ముందస్తు జాగ్రత్త చర్యగా టీటీడీ, పోలీసులు తనిఖీలు చేపట్టారు. భక్తులు ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని, తిరుమలలో హై-అలర్ట్‌ లేదని ఎస్పీ హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

తర్వాతి కథనం
Show comments