Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఈ-మెయిల్ బూటకం..తిరుమలలో ఉగ్ర సంచారం లేదు.. టీటీడీ

Webdunia
మంగళవారం, 2 మే 2023 (09:17 IST)
సుప్రసిద్ధ క్షేత్రం, కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పుణ్యక్షేత్రానికి ఉగ్రమూకలతో బెదిరింపులు ఎదురయ్యాయి. ఇ-మెయిల్ రావడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. మెయిల్ ద్వారా ఉగ్రవాద ముప్పు వుందని బెదిరింపులు వచ్చాయని.. అయితే ఇది కొంతమంది పోకిరీల బూటకమని పోలీసులు ధృవీకరించారు. 
 
ఈ ఘటనపై తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలలో ఉగ్రవాదుల సంచారం లేదని భక్తులకు భరోసా ఇచ్చారు. ఇ-మెయిల్ పంపిన వారిని గుర్తించడానికి విచారణ జరుగుతోందని ఆయన తెలిపారు. 
 
తిరుమలలో ముందస్తు జాగ్రత్త చర్యగా టీటీడీ, పోలీసులు తనిఖీలు చేపట్టారు. భక్తులు ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని, తిరుమలలో హై-అలర్ట్‌ లేదని ఎస్పీ హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments