Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఈ-మెయిల్ బూటకం..తిరుమలలో ఉగ్ర సంచారం లేదు.. టీటీడీ

Webdunia
మంగళవారం, 2 మే 2023 (09:17 IST)
సుప్రసిద్ధ క్షేత్రం, కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పుణ్యక్షేత్రానికి ఉగ్రమూకలతో బెదిరింపులు ఎదురయ్యాయి. ఇ-మెయిల్ రావడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. మెయిల్ ద్వారా ఉగ్రవాద ముప్పు వుందని బెదిరింపులు వచ్చాయని.. అయితే ఇది కొంతమంది పోకిరీల బూటకమని పోలీసులు ధృవీకరించారు. 
 
ఈ ఘటనపై తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలలో ఉగ్రవాదుల సంచారం లేదని భక్తులకు భరోసా ఇచ్చారు. ఇ-మెయిల్ పంపిన వారిని గుర్తించడానికి విచారణ జరుగుతోందని ఆయన తెలిపారు. 
 
తిరుమలలో ముందస్తు జాగ్రత్త చర్యగా టీటీడీ, పోలీసులు తనిఖీలు చేపట్టారు. భక్తులు ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని, తిరుమలలో హై-అలర్ట్‌ లేదని ఎస్పీ హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

సైన్స్‌కి మూఢ నమ్మకం మధ్య తేడాతో ఆది సాయి కుమార్ శంబాల టీజర్

ప్రసిద్ధ నృత్యకళాకారిణి, నటీమణి విజయభాను ఆకస్మిక మృతి

Allu Story: అల్లు అర్జున్, ప్రభాస్ కు మధ్య దీపిక పదుకొనె ఎంపిక చిచ్చు రగిలిస్తుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments