Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపు అల్లూరి సంబంధీకులతో ప్రధాని మోడీ సమావేశం

Webdunia
ఆదివారం, 3 జులై 2022 (10:50 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం భీమవరంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు బంధువులు, సంబంధీకులతో సమావేశంకానున్నారు. ఈ మేరకు అల్లూరి సోదరుడు, సోదరి మనవలు, అల్లూరి సైన్యంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులకు చెందిన మనవలు, మునిమనవళ్ళు ఇలా మొత్తం 37 మంది అధికారులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఎంపిక చేసింది. వీరిందరినీ ప్రధాని మోడీ సోమవారం ప్రత్యేకంగా సమావేశమవుతారు. 
 
నిజానికి వీరిందరినీ ప్రధాని మోడీ ఆశీనులయ్యే సభా వేదికపైనే కూర్చోబెట్టాలని తొలుత భావించారు. కానీ, భద్రతా కారణాల దృష్ట్యా ఆ ఆలోచనను విరమించుకున్నారు. ఆ తర్వాత  వీరందరితో ఒక సమావేశమందిరంలో భేటీ అవుతారు. 
 
మరోవైపు, ఈ సందర్భంగా జరిగే కార్యక్రమ వేదికపై ప్రధాని మోడీ, గవర్నర్ హరిచందన్, ఏపీ సీఎం జగన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి ఆర్కే.రోజా, టీడీపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సిట్టింగ్ ఎంపీ రఘురామరాజు తదితరులు వేదికను అలంకరిస్తారు. ఈ పర్యటన సందర్భంగా అల్లూరి సీతారామరాజు 30 అడుగుల ఎత్తులో స్థాపించిన విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments