Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెండింగ్ బిల్లులు చెల్లించండి: కేంద్ర మంత్రికి లేఖలో చంద్రబాబు

Webdunia
శుక్రవారం, 4 అక్టోబరు 2019 (07:40 IST)
ఉపాధి హామీ పనుల పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించాలని తెదేపా అధినేత చంద్రబాబు.. కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయమై కేంద్ర మంత్రికి నరేంద్ర సింగ్ తోమర్​కు లేఖ రాశారు.

ఉపాధి హామీ పెండింగ్ బిల్లుల చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. 2014 -19 మధ్య ఉపాధి హామీ పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌ సమర్థంగా నిర్వహించి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందనే విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు.

పెండింగ్ బిల్లులకు సంబంధించి కేంద్రం రూ.1845 కోట్లు విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు తన వాటా నిధులు విడుదల చేయకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments