Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెండింగ్ బిల్లులు చెల్లించండి: కేంద్ర మంత్రికి లేఖలో చంద్రబాబు

Webdunia
శుక్రవారం, 4 అక్టోబరు 2019 (07:40 IST)
ఉపాధి హామీ పనుల పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించాలని తెదేపా అధినేత చంద్రబాబు.. కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయమై కేంద్ర మంత్రికి నరేంద్ర సింగ్ తోమర్​కు లేఖ రాశారు.

ఉపాధి హామీ పెండింగ్ బిల్లుల చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. 2014 -19 మధ్య ఉపాధి హామీ పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌ సమర్థంగా నిర్వహించి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందనే విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు.

పెండింగ్ బిల్లులకు సంబంధించి కేంద్రం రూ.1845 కోట్లు విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు తన వాటా నిధులు విడుదల చేయకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments