Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెండింగ్ బిల్లులు చెల్లించండి: కేంద్ర మంత్రికి లేఖలో చంద్రబాబు

Webdunia
శుక్రవారం, 4 అక్టోబరు 2019 (07:40 IST)
ఉపాధి హామీ పనుల పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించాలని తెదేపా అధినేత చంద్రబాబు.. కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయమై కేంద్ర మంత్రికి నరేంద్ర సింగ్ తోమర్​కు లేఖ రాశారు.

ఉపాధి హామీ పెండింగ్ బిల్లుల చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. 2014 -19 మధ్య ఉపాధి హామీ పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌ సమర్థంగా నిర్వహించి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందనే విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు.

పెండింగ్ బిల్లులకు సంబంధించి కేంద్రం రూ.1845 కోట్లు విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు తన వాటా నిధులు విడుదల చేయకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments