Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిరాశ్రయుల గుర్తింపు కోసం ప్రభుత్వ కమిటీ ఏర్పాటు

Webdunia
శుక్రవారం, 4 అక్టోబరు 2019 (07:32 IST)
పట్టణాలు, నగరాల్లో నిరాశ్రయులను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులకు మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు.

నివేదికను నెల రోజుల్లో ప్రభుత్వానికి అందజేయాలన్నారు. విజయవాడలో మున్సిపల్ కమిషనర్లు, పీడీలు, మెప్మా సంచాలకుల రాష్ట్ర స్థాయి కార్యశాల నిర్వహించారు. మంత్రి బొత్స సత్యనారాయణ, పురపాలక శాఖ కార్యదర్శి శ్యామలారావుతోపాటు మన్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ విజయకుమార్ హాజరయ్యారు.

పట్టణాలు, నగరాల్లో నిరాశ్రయులను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు మంత్రి బొత్స ఆదేశాలు జారీ చేశారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల అధికారులు, ఎన్జీవోలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ కమిటీ నిరాశ్రయుల గుర్తింపు, ఆశ్రయం కల్పించటానికి విధివిధానాలు తయారు చేయనుంది. అనంతరం నివేదికను నెలరోజుల్లో ప్రభుత్వానికి అందజేయనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

కోర్ట్‌తో హిట్ కొట్టింది.. ఇప్పుడు కోలీవుడ్‌లో క్రేజేంటో చూపెట్టనున్న శ్రీదేవి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments