Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిరాశ్రయుల గుర్తింపు కోసం ప్రభుత్వ కమిటీ ఏర్పాటు

Webdunia
శుక్రవారం, 4 అక్టోబరు 2019 (07:32 IST)
పట్టణాలు, నగరాల్లో నిరాశ్రయులను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులకు మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు.

నివేదికను నెల రోజుల్లో ప్రభుత్వానికి అందజేయాలన్నారు. విజయవాడలో మున్సిపల్ కమిషనర్లు, పీడీలు, మెప్మా సంచాలకుల రాష్ట్ర స్థాయి కార్యశాల నిర్వహించారు. మంత్రి బొత్స సత్యనారాయణ, పురపాలక శాఖ కార్యదర్శి శ్యామలారావుతోపాటు మన్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ విజయకుమార్ హాజరయ్యారు.

పట్టణాలు, నగరాల్లో నిరాశ్రయులను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు మంత్రి బొత్స ఆదేశాలు జారీ చేశారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల అధికారులు, ఎన్జీవోలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ కమిటీ నిరాశ్రయుల గుర్తింపు, ఆశ్రయం కల్పించటానికి విధివిధానాలు తయారు చేయనుంది. అనంతరం నివేదికను నెలరోజుల్లో ప్రభుత్వానికి అందజేయనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments