Webdunia - Bharat's app for daily news and videos

Install App

భాజపాలోకి వీరేందర్​ గౌడ్​

Webdunia
శుక్రవారం, 4 అక్టోబరు 2019 (07:20 IST)
మాజీ ఎంపీ దేవేందర్​ గౌడ్​ కుమారుడు వీరేందర్​ గౌడ్​ భాజపాలో చేరారు. దిల్లీలో పార్టీ పెద్దలు, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్​ సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.

ప్రాజెక్టుల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోంది లక్ష్మణ్‌ ఆరోపించారు. ప్రాజెక్టుల రీడిజైన్‌ పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. గోదావరి నీటిని శ్రీశైలానికి తరలించాల్సిన అవసరం ఏముంది ప్రశ్నించారు.
 
భాజపాలోకి తెదేపా ఎమ్మెల్సీ, మాజీ మంత్రి
వలసలతో రాష్ట్రంలో బలపడేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్న భారతీయ జనతా పార్టీ... ప్రయత్నాలు వేగవంతం చేసింది. తెలుగుదేశం ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి... మాజీ మంత్రి శనక్కాయల అరుణ, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ నక్కా బాలయోగి సహా పలువురు నేతలను చేర్చుకుంది.

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి... మాజీ మంత్రి శనక్కాయల అరుణ, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ నక్కా బాలయోగి సహా పలువురునేతలు కాషాయ కండువా కప్పుకున్నారు.

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో ఇప్పటికే దిల్లీ చేరుకున్న నేతలు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ను కలిశారు. సాయంత్రం వీరంతా జపా కార్యనిర్వాక అధ్యక్షడు జేపీ నడ్డా సమక్షంలో పార్టీలో చేరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments