Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు నరసాపురంలో పవన్ కళ్యాణ్ - రోడ్‌షో - భారీ బహిరంగ సభ

Webdunia
ఆదివారం, 20 ఫిబ్రవరి 2022 (10:36 IST)
జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఆదివారం నరసాపురం పర్యటనకు వెళ్ళనున్నారు. ఆయన ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి రాజమండ్రికి విమానంలో చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో నరసాపురానికి చేరుకుంటారు. 
 
ఆ తర్వాత పట్టణంలోని ఇసుక ర్యాంపు నుంచి సాగే రోడ్‌షోలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత వీవర్స్ కాలనీ వద్దకు చేరుకుని అక్కడ జరిగే భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు. 
 
కాగా, రాష్ట్రంలోని జాలర్ల సమస్యలను పరిష్కరించాలని గత కొన్ని రోజులుగా జనసేన పార్టీ వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చింది. కాగా, పవన్ కళ్యాణ్ బహిరంగ సభకు జనసేన పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ బహిరంగ సభకు ఉభయగోదావరి జిల్లాల నుంచి జనసైనికులు భారీ సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది. దీంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments