Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు, జగన్‌పై నిప్పులు చెరిగిన పవన్ కళ్యాణ్...

Webdunia
శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (19:13 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తర్వాతి వారం జరగనున్న ఎన్నికలు వాడి వేడిగా ఉన్నాయి. నేతలు తన పార్టీల అభ్యర్థుల గెలుపునకు సర్వశక్తులను ఒడ్డుతున్నారు. జిల్లాల వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇందులో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. నేడు విజయనగరం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన జనసేనాని చంద్రబాబు, జగన్‌పై నిప్పులు చెరిగారు. 
 
అలాగే విజయనగరం జిల్లాలో కుటుంబ పాలనను తిరిమికొట్టాలని పిలుపునిచ్చిన పవన్ కల్యాణ్ అవినీతి కోటలను బద్దలు కొడతామన్నారు. చంద్రబాబుకి మూడు నెలల ముందే అన్నీ గుర్తొచ్చాయా అంటూ ప్రశ్నించాడు. 
 
అదే విధంగా వైసీపీ అధికారంలోకి వస్తే అరాచకాలు పెరిగిపోతాయంటూ విమర్శించారు. అసలు వైసీపీ తెలంగాణలో ఎందుకు పోటీ చేయడం లేదని, అందుకు సమాధానం చెప్పాలని అన్నారు. చంద్రబాబు, జగన్‌కి తమ తమ కుటుంబాలే ముఖ్యమని, ఆ తర్వాతే ప్రజలు అని కానీ తనకు మాత్రం ప్రజలు తర్వాతే ఎవరైనా అంటూ ఉద్ఘాటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments