Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీ అంటే కసాయి, క్రిమినల్, గంజాయి పార్టీ: పంచుమర్తి అనురాధ

Webdunia
గురువారం, 21 అక్టోబరు 2021 (15:27 IST)
వైసీపీకి కొత్త అర్ధం చెప్పారు ఏపీ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ. నారా చంద్ర‌బాబు నాయుడు దీక్ష శిబిరంలో ఆమె ప్ర‌సంగిస్తూ, వైసీపీ అంటే కసాయి, క్రిమినల్, గంజాయి పార్టీ అని ప్రజలంటున్నార‌ని చెప్పారు. చంద్రబాబు నాయుడంటే ఒక వ్యవస్థ అని, చంద్రబాబు ఇచ్చిన  ఒక్క పిలుపుతో రైతులు వేల ఎకరాలు రాజధానికిచ్చార‌ని అన్నారు. 
 
డ్వాక్రా సృష్టికర్త చంద్రబాబ‌ని, సంపద ఎలా సృష్టించాలో నేర్పిన నేత చంద్రన్న అని అనూరాధ కొనియాడారు. లోటు బడ్జెల్ రాష్ట్రంలో 2 లక్షల కోట్ల సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత చంద్రబాబుదే అన్నారు. సన్నబియ్యం మంత్రికి విమర్శించే హక్కు ఎక్కడిద‌ని అంటూ, తడి గుడ్డలతో గొంతు కోయడం సజ్జల రామ‌కృష్ణా రెడ్డికి బాగా తెలుసు అని విమ‌ర్శించారు. వైసీపీ నేతలు ఏపీని గంజాయికి కేంద్రంగా మార్చేశార‌ని, రైతు రుణమాఫీ ఎందుకు రద్దు చేశారో ఏపీ సీఎం జ‌గ‌న్ సమాధానం చెప్పాల‌ని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ డిమాండు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments