Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీ అంటే కసాయి, క్రిమినల్, గంజాయి పార్టీ: పంచుమర్తి అనురాధ

Webdunia
గురువారం, 21 అక్టోబరు 2021 (15:27 IST)
వైసీపీకి కొత్త అర్ధం చెప్పారు ఏపీ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ. నారా చంద్ర‌బాబు నాయుడు దీక్ష శిబిరంలో ఆమె ప్ర‌సంగిస్తూ, వైసీపీ అంటే కసాయి, క్రిమినల్, గంజాయి పార్టీ అని ప్రజలంటున్నార‌ని చెప్పారు. చంద్రబాబు నాయుడంటే ఒక వ్యవస్థ అని, చంద్రబాబు ఇచ్చిన  ఒక్క పిలుపుతో రైతులు వేల ఎకరాలు రాజధానికిచ్చార‌ని అన్నారు. 
 
డ్వాక్రా సృష్టికర్త చంద్రబాబ‌ని, సంపద ఎలా సృష్టించాలో నేర్పిన నేత చంద్రన్న అని అనూరాధ కొనియాడారు. లోటు బడ్జెల్ రాష్ట్రంలో 2 లక్షల కోట్ల సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత చంద్రబాబుదే అన్నారు. సన్నబియ్యం మంత్రికి విమర్శించే హక్కు ఎక్కడిద‌ని అంటూ, తడి గుడ్డలతో గొంతు కోయడం సజ్జల రామ‌కృష్ణా రెడ్డికి బాగా తెలుసు అని విమ‌ర్శించారు. వైసీపీ నేతలు ఏపీని గంజాయికి కేంద్రంగా మార్చేశార‌ని, రైతు రుణమాఫీ ఎందుకు రద్దు చేశారో ఏపీ సీఎం జ‌గ‌న్ సమాధానం చెప్పాల‌ని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ డిమాండు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments