Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్ష్మీపార్వతి హెచ్చరికతో ప్రాణభయం ఏర్పడింది.. శివాజీ

Webdunia
గురువారం, 15 నవంబరు 2018 (09:44 IST)
ఆపరేషన్ గరుడతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన హీరో శివాజీ. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న శివాజీ.. ఆపరేషన్ గరుడ విషయంలో మాత్రం సంచలన విషయాలను వెల్లడిస్తున్నారు. 
 
తాజాగా ఆపరేషన్‌ గరుడ పేరుతో రాజకీయ ప్రకంపనలు రేపుతున్నారు. ఈ నేపథ్యంలో తనకు ప్రాణ హాని ఉందంటున్నారు. వైసీపీ నాయకుల నుంచి తన ప్రాణానికి ప్రమాదం ఉన్నందున రక్షణ కల్పించాలని ఏపీ సీఎం చంద్రబాబుకు, ఏపీ డీజీపీకి ఆయన లేఖ రాశారు.
 
ఇప్పటికే అగంతకుల నుంచి తనకు హెచ్చరికలు వస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి సైతం సోషల్‌ మీడియాలో తనను హెచ్చరించారని లేఖలో శివాజీ పేర్కొన్నారు.
 
నవంబర్‌ 21వ తేదీన అమెరికా నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు తాను వస్తున్నానని.. ఆ సమయంలోనే తనపై దాడి జరిగే అవకాశం ఉన్నందున.. తనకు తన కుటుంబానికి రక్షణ కల్పించాలని శివాజీ రాసిన లేఖలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments