Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజామాబాద్ జిల్లాలో దారుణం.. వృద్ధురాలి చెవులు కోసి...

Webdunia
గురువారం, 4 జులై 2019 (09:41 IST)
నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. వృద్ధురాలి ముఖంపై, చెవులపై కోసి హత్య చేసి బంగారు ఆభరణాలను దొంగలు దోచుకెళ్లారు. నగరంలోని న్యాల్కల్ రోడ్డులో సాయమ్మ అననే 70 సంవత్సరాల వృద్ధురాలు ఒంటరిగా నివాసం ఉంటుంది. ఉదయం తొమ్మిది గంటలైనా లేవకపోవడంతో స్థానికులు వచ్చి తలుపు తెరిచి చూడగా రక్తపు మడుగులో కనిపించింది. 
 
పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. సాయమ్మకు ఇద్దరు కుమారులు. ఒక కొడుకు హైదరాబాద్లో ఉంటున్నాడు. మరో కొడుకు గల్ఫ్ దేశంలో ఉంటున్నాడు. ఒంటరిగా ఉంటుంది. ఈ హత్య గల కారణాలను అన్వేషిస్తున్నాను త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఏసీపీ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments