Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజామాబాద్ జిల్లాలో దారుణం.. వృద్ధురాలి చెవులు కోసి...

Webdunia
గురువారం, 4 జులై 2019 (09:41 IST)
నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. వృద్ధురాలి ముఖంపై, చెవులపై కోసి హత్య చేసి బంగారు ఆభరణాలను దొంగలు దోచుకెళ్లారు. నగరంలోని న్యాల్కల్ రోడ్డులో సాయమ్మ అననే 70 సంవత్సరాల వృద్ధురాలు ఒంటరిగా నివాసం ఉంటుంది. ఉదయం తొమ్మిది గంటలైనా లేవకపోవడంతో స్థానికులు వచ్చి తలుపు తెరిచి చూడగా రక్తపు మడుగులో కనిపించింది. 
 
పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. సాయమ్మకు ఇద్దరు కుమారులు. ఒక కొడుకు హైదరాబాద్లో ఉంటున్నాడు. మరో కొడుకు గల్ఫ్ దేశంలో ఉంటున్నాడు. ఒంటరిగా ఉంటుంది. ఈ హత్య గల కారణాలను అన్వేషిస్తున్నాను త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఏసీపీ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments