Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు.. మహిళల కంటతడి (video)

Webdunia
సోమవారం, 20 జనవరి 2020 (11:58 IST)
మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు.. అంటూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో టీడీపీ ఎమ్మెల్యేల పాదయాత్ర జరుగుతోంది. టీడీపీ మాజీ ఎంపి నిమ్మల ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా గోరంట్లలో సోమవారం పాదయాత్ర చేపట్టారు. అమరావతి రాజధాని ఒక్కటే ఉండాలంటూ.. రైతులు, జేఏసీ నాయకులు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. గోరంట్ల నుండి పెనుగొండ వరకు పెద్ద ఎత్తున కొనసాగుతోన్న ఆపై పెనుగొండకు చేరుకుంటుంది. పాదయాత్ర అనంతరం పెనుగొండలో అధికారికి వినతిపత్రాన్ని ఇవ్వనున్నారు.
 
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికకు ఆమోద ముద్ర వేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో రాజధాని మహిళా రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ... తమకు అన్యాయం చేయొద్దంటూ బోరున విలపించారు. పాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల అభివృద్ధి అంటూ కొత్తగా తమను ఇబ్బంది పెట్టేలా ఎలా నిర్ణయాలు తీసుకుంటారని రాజధాని మహిళలు ప్రశ్నిస్తున్నారు.  
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments