Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు.. మహిళల కంటతడి (video)

Webdunia
సోమవారం, 20 జనవరి 2020 (11:58 IST)
మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు.. అంటూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో టీడీపీ ఎమ్మెల్యేల పాదయాత్ర జరుగుతోంది. టీడీపీ మాజీ ఎంపి నిమ్మల ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా గోరంట్లలో సోమవారం పాదయాత్ర చేపట్టారు. అమరావతి రాజధాని ఒక్కటే ఉండాలంటూ.. రైతులు, జేఏసీ నాయకులు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. గోరంట్ల నుండి పెనుగొండ వరకు పెద్ద ఎత్తున కొనసాగుతోన్న ఆపై పెనుగొండకు చేరుకుంటుంది. పాదయాత్ర అనంతరం పెనుగొండలో అధికారికి వినతిపత్రాన్ని ఇవ్వనున్నారు.
 
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికకు ఆమోద ముద్ర వేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో రాజధాని మహిళా రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ... తమకు అన్యాయం చేయొద్దంటూ బోరున విలపించారు. పాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల అభివృద్ధి అంటూ కొత్తగా తమను ఇబ్బంది పెట్టేలా ఎలా నిర్ణయాలు తీసుకుంటారని రాజధాని మహిళలు ప్రశ్నిస్తున్నారు.  
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kantara Chapter 1: కాంతార చాప్టర్‌ 1.. రిషబ్ శెట్టి సతీమణి కన్నీళ్లు.. తారక్‌తో రిషబ్ ఫ్యామిలీ వీడియో వైరల్

Pawan Kalyan: దయచేసి సినిమాను చంపకండి, ఒకరినొకరు అభినందించుకోండి.. ఫ్యాన్స్‌కు పవన్ హితవు

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ పుట్టినరోజున సంబరాల ఏటి గట్టు టీజర్‌

Naga Shaurya: అమెరికానుంచి వచ్చిన నాగశౌర్య పై పిల్లనిత్తానన్నాడే సాంగ్ చిత్రీకరణ

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments