Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి ఆలయానికి జీఎస్టీ మినహాయింపు.. రూ.35కోట్ల ఆదా?

తిరుమల శ్రీవారి ఆలయానికి జీఎస్టీ మినహాయింపు ఇస్తూ కేంద్రం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా జీఎస్టీ పరిధి నుంచి టీటీడీకి మినహాయింపు ఇవ్వాలనే ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తికి కేంద్రం స్పందించింది. సేవా

Webdunia
ఆదివారం, 3 జూన్ 2018 (15:19 IST)
తిరుమల శ్రీవారి ఆలయానికి జీఎస్టీ మినహాయింపు ఇస్తూ కేంద్రం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా జీఎస్టీ పరిధి నుంచి టీటీడీకి మినహాయింపు ఇవ్వాలనే ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తికి కేంద్రం స్పందించింది. సేవా భోజ్ యోజన పథకం కింద భక్తులకు ఉచిత అన్న ప్రసాదాలు అందించే ఆలయాలకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు పేర్కొంది. 
 
జీఎస్టీ మినహాయింపులో భాగంగా భక్తుల అన్నప్రసాదాల కోసం కొనుగోలు చేసే ముడి సరుకులపై ఇక నుంచి ఎలాంటి జీఎస్టీ వుండదు. అంతేగాకుండా.. జీఎస్టీ మినహాయింపు ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రతి ఏటా రూ.35కోట్ల వరకు ఆదా అవుతుందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరెస్టు వారెంట్ కాదు.. సాక్షిగా సమన్లు జారీ చేసింది : సోనూసూద్

మీ ముఖ దర్శనం అవుతుంది సామీ... థ్యాంక్యూ మై బుజ్జి తల్లి... శోభిత పోస్టుపై చై స్పందన

పాకిస్తాన్ బోర్డర్‌లో తండేల్, నాగచైతన్య, సాయిపల్లవి నటన ఎలా వుంది? రివ్యూ

Thandel: తండేల్ ట్విట్టర్ రివ్యూ.. నాగ చైతన్య, సాయి పల్లవి నటనకు మంచి మార్కులు

Pushpa 2: పుష్ప ఫ్యాన్.. మహా కుంభమేళాలో డైలాగులతో ఇరగదీశాడు.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments