Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నబిడ్డను చర్చిలో వదిలిపెట్టేశాడు.. నుదుటిపై ముద్దెట్టి..?

కేరళలోని కొచ్చిలో కన్నబిడ్డను ఓ తండ్రి నుదుటిపై ముద్దెట్టి చర్చిలో వదిలిపెట్టి వెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసుల విచారణలో ఎక్కువమంది పిల్లలు పుట్

Webdunia
ఆదివారం, 3 జూన్ 2018 (14:47 IST)
కేరళలోని కొచ్చిలో కన్నబిడ్డను ఓ తండ్రి నుదుటిపై ముద్దెట్టి చర్చిలో వదిలిపెట్టి వెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసుల విచారణలో ఎక్కువమంది పిల్లలు పుట్టారన్న అవమానంతో ఓ జంట పసిపాపను చర్చిలో వదిలేసి వెళ్లినట్లు తెలిసింది. 
 
వివరాల్లోకి వెళితే.. త్రిస్సూర్‌కు చెందిన బిట్టో, ప్రతిభ దంపతులకు ఇప్పటికే ముగ్గురు పిల్లలున్నారు. రెండు రోజుల క్రితం ప్రతిభ మరో పాపకు జన్మనిచ్చింది. అయితే నలుగురు పిల్లల్ని కన్నారని అందరూ విమర్శించారు. దీంతో శుక్రవారం సాయంత్రం ఎడప్పల్లిలోని సెయింట్ జార్జ్ ఫొరెన్ చర్చిలో కన్నబిడ్డను వదిలేసి వెళ్లారు.
 
చిన్నారి అరుపులు విన్న సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సీసీ ఫుటేజీ పరిశీలించడంతో.. తల్లిదండ్రులే చిన్నారిని అక్కడ వదిలేసి వెళ్లారని తేలింది. వారిద్దరిపై కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు చిత్రాలపై నయనతారకు ఎందుకో అంత ఇష్టం??

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments