Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిల్లులు మంజూరు కాలేదు, ఇంటికెళ్ళి తినండి: సిఎం సొంత జిల్లాలో విద్యార్థుల కష్టాలు

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (16:41 IST)
ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో విద్యార్థులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. హాస్టళ్ళకు విడుదల చేయాల్సిన నిధులు పూర్థిస్థాయిలో విడుదల కాకపోవడంతో విద్యార్థుల పరిస్థితి దీనంగా మారింది. ముఖ్యంగా కడుపు నిండా భోజనం పెట్టే మోడల్ స్కూల్లో భోజనం పెట్టి మూడు రోజులవుతోంది.

 
ఇదంతా ఎక్కడో కాదు.. సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలోనే జరిగింది. ఖాజీపేట మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో మూడురోజుల నుంచి విద్యార్థులకు భోజనం కరువైందట.

 
ఆరు నెలలుగా ఫుడ్ కాంట్రాక్ట్ బిల్లులు చెల్లించని కారణంగా భోజనాన్ని నిలిపేశారట కాంట్రాక్టర్. అంతేకాదు ఆకలి అనడిగితే విద్యార్థులను ఇంటికి పంపించేస్తున్నారట. ఇంటికి వెళ్ళి భోజనం చేయమని మోడల్ స్కూల్ అధ్యాపకులు చెబుతున్నారట.

 
మొదట్లో భోజనం విషయం బయటకు చెప్పొద్దని విద్యార్థులను కోరారట. కానీ ఆ తరువాత విద్యార్థుల తల్లిదండ్రుల ద్వారా అసలు విషయం బయటకు వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments