Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిల్లులు మంజూరు కాలేదు, ఇంటికెళ్ళి తినండి: సిఎం సొంత జిల్లాలో విద్యార్థుల కష్టాలు

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (16:41 IST)
ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో విద్యార్థులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. హాస్టళ్ళకు విడుదల చేయాల్సిన నిధులు పూర్థిస్థాయిలో విడుదల కాకపోవడంతో విద్యార్థుల పరిస్థితి దీనంగా మారింది. ముఖ్యంగా కడుపు నిండా భోజనం పెట్టే మోడల్ స్కూల్లో భోజనం పెట్టి మూడు రోజులవుతోంది.

 
ఇదంతా ఎక్కడో కాదు.. సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలోనే జరిగింది. ఖాజీపేట మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో మూడురోజుల నుంచి విద్యార్థులకు భోజనం కరువైందట.

 
ఆరు నెలలుగా ఫుడ్ కాంట్రాక్ట్ బిల్లులు చెల్లించని కారణంగా భోజనాన్ని నిలిపేశారట కాంట్రాక్టర్. అంతేకాదు ఆకలి అనడిగితే విద్యార్థులను ఇంటికి పంపించేస్తున్నారట. ఇంటికి వెళ్ళి భోజనం చేయమని మోడల్ స్కూల్ అధ్యాపకులు చెబుతున్నారట.

 
మొదట్లో భోజనం విషయం బయటకు చెప్పొద్దని విద్యార్థులను కోరారట. కానీ ఆ తరువాత విద్యార్థుల తల్లిదండ్రుల ద్వారా అసలు విషయం బయటకు వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments