Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుర్మార్గుల జాబితాలో జగన్ చేరి గుర్తుండిపోతారేమో : వైకాపా రెబెల్ ఎంపీ

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (16:36 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కొందరు దుర్మార్గుల జాబితాలో చేరి చరిత్రలో గుర్తుండిపోతారేమో అని ఆ పార్టీకి చెందిన తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోసం రైతులు భూములిచ్చారని గుర్తుచేశారు. 
 
కానీ, ఏపీ ప్రభుత్వం మాత్రం ఒక్కో ఆఫీసును ఒక్కో ప్రాంతానికి తరలిస్తూ వస్తుందన్నారు. దానికి వ్యతిరేకంగా మాట్లాడితే బూతులు తిడతారా అని ప్రశ్నించారు. పైగా, జగన్ దుర్మార్గుల జాబితాలో చేరారని ఆరోపించారు. అయితే, తాను మాత్రం వైకాపా ప్రభుత్వం, వైకాపా నేతల  దాష్టీకాల మీద పోరాటం చేస్తానని తెలిపారు 
 
ఇకపోతే, ఏపీలో ప్రవేశపెట్టిన వలంటీర్ వ్యవస్థ దౌర్జన్యపూరితంగా ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లకు జీతమిస్తున్నామని చెప్పి ఉద్యోగులకు జీతం ఇవ్వడం లేదని గుర్తుచేశారు. అలాగే, పాఠశాలల్లో ఆంగ్ల మీడియం గురించి మాట్లాడినప్పటి నుంచే తనపై కక్ష సాధింపు చర్యలకు శ్రీకారం చుట్టారని ఆయన ఆరోపించారు. తనపై అనర్హత వేటు వేయించేందుకు ముఖ్యమంత్రి జగన్, కొందరు దుర్మార్గులతో చేరి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని.. ప్రతి రాత్రి బయటకు వెళ్లడం..?

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments