Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఊగిపోతున్న సమాధి.. షేకవుతున్న పూలు... ఎక్కడ?

Webdunia
గురువారం, 25 జులై 2019 (14:11 IST)
ఆ సమాధి ఊగిపోతోంది. ఆ సమాధిపై ఉన్న పూలు షేకవుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న గ్రామీణులు ఈ వింతను చూసేందుకు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఈ వింత సంఘటన నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం లింగంపల్లి వద్ద కనిపించింది. 
 
జిల్లాలోని పొదలకూరు మండలం లింగంపల్లి వద్ద మాసుంసావలి దర్గాలో ఓ సమాధి ఉంది. ఈ సమాధి కదులుతోంది. దీంతో సమాధిపై వేసిన పూలు లబ్ డబ్ అంటూ కిందకు మీదకు కొట్టుకుంటుందో.. అచ్చం అలానే సమాదిపై ఉన్న పూలు కిందకు మీదకు కదులుతున్నాయి.
 
ఈ వింతను చూసిన స్థానికులు అదంతా అల్లా మహిమేనంటూ ప్రత్యేక ప్రార్థనలు, పూజలు చేస్తున్నారు. ఇందులో ముస్లిం సోదరులతోపాటు హిందూ భక్తులు కూడా పాల్గొంటున్నారు. ఫలితంగా ఈ సమాధి ఉన్న ప్రాంతం ఓ జాతరలా కనిపిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments