Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఊగిపోతున్న సమాధి.. షేకవుతున్న పూలు... ఎక్కడ?

Webdunia
గురువారం, 25 జులై 2019 (14:11 IST)
ఆ సమాధి ఊగిపోతోంది. ఆ సమాధిపై ఉన్న పూలు షేకవుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న గ్రామీణులు ఈ వింతను చూసేందుకు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఈ వింత సంఘటన నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం లింగంపల్లి వద్ద కనిపించింది. 
 
జిల్లాలోని పొదలకూరు మండలం లింగంపల్లి వద్ద మాసుంసావలి దర్గాలో ఓ సమాధి ఉంది. ఈ సమాధి కదులుతోంది. దీంతో సమాధిపై వేసిన పూలు లబ్ డబ్ అంటూ కిందకు మీదకు కొట్టుకుంటుందో.. అచ్చం అలానే సమాదిపై ఉన్న పూలు కిందకు మీదకు కదులుతున్నాయి.
 
ఈ వింతను చూసిన స్థానికులు అదంతా అల్లా మహిమేనంటూ ప్రత్యేక ప్రార్థనలు, పూజలు చేస్తున్నారు. ఇందులో ముస్లిం సోదరులతోపాటు హిందూ భక్తులు కూడా పాల్గొంటున్నారు. ఫలితంగా ఈ సమాధి ఉన్న ప్రాంతం ఓ జాతరలా కనిపిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments