Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరులో గుడిసెలకు నిప్పంటించిన దండగులు

Webdunia
ఆదివారం, 3 అక్టోబరు 2021 (12:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా కేంద్రంలో కొందరు దుండగులు వందలాది గుడిసెలకు నిప్పంటిచారు. దీంతో అనేక మంది పేదలు రాత్రికిరాత్రే పేదలైపోయారు. గత కొంతకాలంగా ఆ ప్రాంతంలో దళితులు- రియల్ ఎస్టేట్ వ్యాపారుల వివాదం నెలకొనగా, రాత్రికి రాత్రి గుడిసెలు తగులబడటం అనేక అనుమానాలకు తావిస్తోంది.
 
రాత్రికి రాత్రే గూడు నాశనమైపోవడంతో బాధితుల ఆక్రందనలతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. ఫలితంగా గుడిసెలు తగులబడ్డ నెల్లూరు రూరల్ పరిధిలోని నక్కా గోపాల్ నగర్లో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. తగలబడిన గుడిసెలన్నీ పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందినవే కావడం గమనార్హం. 
 
ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న పేద కుటుంబాలపై అకృత్యానికి పాల్పడిన ఆగంతకుల అంతు చూసేవరకూ ఊరుకునేది లేదని బాధితులు శపథం చేస్తున్నారు. దుర్మార్గులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments