Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోసానిని ముందుగా మాకు అప్పగించండి: వాహనంతో జైలు ముందు నరసరావు పేట పోలీసులు

ఠాగూర్
సోమవారం, 3 మార్చి 2025 (13:09 IST)
సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే శ్రీ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో నమోదైన కేసులో పోసాని అరెస్టయిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆయన రాజంపేట సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైలులో ఉంటున్న విషయం తెల్సిందే. 
 
ఇదిలావుంటే పోసానీపై ఏపీ వ్యాప్తంగా 17 కేసులో నమోదయ్యాయి. ఆయన అదుపులోకి తీసుకునేందుకు మిగిలిన పోలీస్ స్టేషన్లకు చెందిన పోలీసులు పీటీ వారెంట్లు జారీచేసేందుకు సిద్ధమవుతున్నారు. 
 
మరోవైపు, గుంటూరు జిల్లా నరసరావు పేట, అల్లూరు జిల్లా, అనంతపురం పోలీసులు రాజంపేట జైలు అధికారులకు పీటీ వారెంట్లు అందించారు. అయితే, తాము కోర్టు అనుమతి తీసుకున్నామని, ముందుగా పోసానిని తమకే అప్పగించాలని నరసరావుపేట పోలీసులు జైలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. 
 
పోసానిపై ఒకేసారి మూడు పీటీ వారెంట్లు రావడంతో ఆయనను ముందుగా ఎవరికి అప్పగించాలనే దానిపై ఉన్నతాధికారులతో జైలు అధికారులు సమాసలోచనలు జరుపుతున్నారు. దీనికి సంబంధించిన నిబంధనలను పరిశీలించారు. ఆ తర్వాత ఉన్నతధికారుల అనుమతితో నరసరావు పేట పోలీసులకు అప్పగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments