Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ విషయం విజయసాయి రెడ్డికి ఎలా తెలుస్తుంది జగన్ గారూ? రఘురామకృష్ణ రాజు

Webdunia
సోమవారం, 17 ఆగస్టు 2020 (20:13 IST)
న్యాయ వ్యవస్థపై నిఘా అన్న పేరుతో పత్రికల్లో వార్తలు రావడంతో న్యాయమూర్తుల ఫోన్లు సైతం ట్యాపింగ్‌కు గురవుతున్నాయన్న భావన కలుగుతోందన్నారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు. “పార్క్ హయత్”లో ఏదో జరిగిందంటూ విజయసాయిరెడ్డి పెట్టిన “ట్వీట్”, చూస్తే ఫోన్ టాంపరింగ్ జరిగింది అనేందుకు నిదర్శనం అన్నారు.
 
ఫోన్ టాపింగ్ జరగకపోతే “ఫేస్ టైం”లో ఎవరెవరు ఎవరితో మాట్లాడారనే విషయం విజయసాయి రెడ్డికి ఎలా తెలుస్తుంది? బాబూ ముఖ్యమంత్రి గారూ.. మీ చుట్టూ ఉన్న అసాంఘిక శక్తులు ఎవరనేది పసిగట్టoడి. న్యాయ వ్యవస్థని, రాజ్యాంగ వ్యవస్థలను కూలదోస్తున్నారన్న అప్రతిష్ట తెచ్చుకోకండి.
 
టెలిఫోన్ టాపింగ్ అంశంపై మీరు చర్యలు తీసుకోకుంటే, ఇదే అంశాన్ని నేను కచ్చితంగా పార్లమెంట్లో లేవనెత్తుతా అన్నారు. ఆంధ్రజ్యోతి పత్రికకు నోటీసు ఇచ్చిన విషయం ముఖ్యమంత్రికి తెలియకుండా జరిగి ఉండవచ్చు అని, ఆయనకి తెలిస్తే నోటీసులు ఇచ్చేవారు కాదన్నారు. మీ దురభిమానుల ద్వారా నాకు ఫోన్ చేయించి వేధించవద్దని విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments