Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ విషయం విజయసాయి రెడ్డికి ఎలా తెలుస్తుంది జగన్ గారూ? రఘురామకృష్ణ రాజు

Webdunia
సోమవారం, 17 ఆగస్టు 2020 (20:13 IST)
న్యాయ వ్యవస్థపై నిఘా అన్న పేరుతో పత్రికల్లో వార్తలు రావడంతో న్యాయమూర్తుల ఫోన్లు సైతం ట్యాపింగ్‌కు గురవుతున్నాయన్న భావన కలుగుతోందన్నారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు. “పార్క్ హయత్”లో ఏదో జరిగిందంటూ విజయసాయిరెడ్డి పెట్టిన “ట్వీట్”, చూస్తే ఫోన్ టాంపరింగ్ జరిగింది అనేందుకు నిదర్శనం అన్నారు.
 
ఫోన్ టాపింగ్ జరగకపోతే “ఫేస్ టైం”లో ఎవరెవరు ఎవరితో మాట్లాడారనే విషయం విజయసాయి రెడ్డికి ఎలా తెలుస్తుంది? బాబూ ముఖ్యమంత్రి గారూ.. మీ చుట్టూ ఉన్న అసాంఘిక శక్తులు ఎవరనేది పసిగట్టoడి. న్యాయ వ్యవస్థని, రాజ్యాంగ వ్యవస్థలను కూలదోస్తున్నారన్న అప్రతిష్ట తెచ్చుకోకండి.
 
టెలిఫోన్ టాపింగ్ అంశంపై మీరు చర్యలు తీసుకోకుంటే, ఇదే అంశాన్ని నేను కచ్చితంగా పార్లమెంట్లో లేవనెత్తుతా అన్నారు. ఆంధ్రజ్యోతి పత్రికకు నోటీసు ఇచ్చిన విషయం ముఖ్యమంత్రికి తెలియకుండా జరిగి ఉండవచ్చు అని, ఆయనకి తెలిస్తే నోటీసులు ఇచ్చేవారు కాదన్నారు. మీ దురభిమానుల ద్వారా నాకు ఫోన్ చేయించి వేధించవద్దని విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

మిడిల్ క్లాస్ కుర్రాడు అమర్ దీప్ చెబుతున్న సుమతీ శతకం

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments