Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బర్డ్'లో ఓపి సేవలు ప్రారంభం

Webdunia
సోమవారం, 17 ఆగస్టు 2020 (20:09 IST)
తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో సోమవారం నుంచి ఓపి సేవలు పునఃప్రారంభించినట్లు డైరెక్టర్ డాక్టర్ ఎం.మదన్ మోహన్ రెడ్డి తెలిపారు.

కోవిడ్-19 జాగ్రత్తలు, నిబంధనలు పాటిస్తూ రోజుకు 50 మందికి ఓపి సేవలు అందిస్తున్నామని ఆయన వివ‌రించారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రోగులకు ఓపి సేవలు అందుతాయని చెప్పారు.

అత్యవసర కేసులు అడ్మిట్ చేసుకుంటున్నామని డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments