Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోదావరి మధ్యలో ప్రధాని ఫోటోనా? చాలా బాగోదా... బాగుంటుందా?

కడప ఉక్కు ప్రాజెక్టు కోసం పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్ చేస్తున్న నిరాహార దీక్ష ఆరో రోజుకి చేరుకుంది. ఈ నేపధ్యంలో ఏపీ ఐటీ శాఖామంత్రి నారా లోకేష్ స్పందించారు. "కడప ఉక్కు, ఆంధ్రుల హక్కు! పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీ నెరవేర్చాలి అని పార్లమెంట్ సభ్యుడ

Webdunia
మంగళవారం, 26 జూన్ 2018 (09:50 IST)
కడప ఉక్కు ప్రాజెక్టు కోసం పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్ చేస్తున్న నిరాహార దీక్ష ఆరో రోజుకి చేరుకుంది. ఈ నేపధ్యంలో ఏపీ ఐటీ శాఖామంత్రి నారా లోకేష్ స్పందించారు. "కడప ఉక్కు, ఆంధ్రుల హక్కు! పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీ నెరవేర్చాలి అని పార్లమెంట్ సభ్యుడు సిఎం రమేష్ గారు చేస్తున్న దీక్ష ఆరో రోజుకి చేరుకుంది. అయినా కేంద్రం నుండి ఎటువంటి స్పందనా లేకపోవడం ఆంధ్రుల పట్ల బీజేపీ నేతల వైఖరిని మరోసారి బయటపెడుతుంది.
 
బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతియ్యడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. రాష్ట్ర బీజేపీ నాయకులు అసత్య ప్రచారాలు చెయ్యకుండా హామీల అమలు కోసం ఢిల్లీ లో యాత్రలు చేస్తే బాగుంటుంది'' అని ట్వీట్ చేశారు. 
 
ఐతే పనిలో పనిగా తెలుగుదేశం పార్టీకి చెందిన వారు చేసిన ట్వీట్ ను ఆయన ఉటంకించారు. అందులో ఏమున్నదంటే... " పోలవరం పనులు జరిగే చోట ప్రధాని ఫోటో పెట్టాలి: వీర్రాజు.సోము, గోదావరి మధ్యలో అయితే బాగుంటుందేమో, ఫొటోకు దండ వేసి దండం పెట్టుకోవచ్చు!'' అని. అదీ సంగతి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments