Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నం గోరుముద్దు గొంతులో ఇరుక్కుని చనిపోయిన ఆరేళ్ళ బాలిక

Webdunia
శనివారం, 30 మార్చి 2019 (09:24 IST)
తల్లి పెట్టే అన్నం గోరుముద్దు ఎవరికంటే ఇష్టముండదు. కానీ, అదే గోరుముద్దు కన్నబిడ్డ ప్రాణాలు తీస్తే. ఇక ఆ తల్లి దుఃఖాన్ని ఎవరుగలరు. తాజాగా తల్లి పెట్టిన గోరుముద్దు తిన ఆరేళ్ళ బాలిక కన్నుమూసింది. ఈ విషాదకర ఘటన నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం, కట్టవారి గూడెంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన కట్ట యుమున (6) అనే బాలిక స్థానికంగా ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. ఎప్పటిలానే మార్చి 28వ తేదీ గురువారం రాత్రి చిన్నారికి తల్లి సాలమ్మ అన్నం తినిపిస్తోంది. అయితే.. ముద్ద యుమున గొంతులో ఇరుక్కపోయింది. 
 
దీంతో శ్వాస పీల్చడం చాలా కష్టంగా మారి.. కళ్లెదుటే కూతురు యుమన చనిపోయింది. దీన్ని చూసిన సాలమ్మ కన్నీరుమున్నీరుగా విలపించింది. కారం అన్నం ముద్ద తినిపించడం.. గొంతు నుండి ముద్ద కిందకు జారకపోవడంతో శ్వాస ఆడక చిన్నారి చనిపోయినట్లు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments