Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నం గోరుముద్దు గొంతులో ఇరుక్కుని చనిపోయిన ఆరేళ్ళ బాలిక

Webdunia
శనివారం, 30 మార్చి 2019 (09:24 IST)
తల్లి పెట్టే అన్నం గోరుముద్దు ఎవరికంటే ఇష్టముండదు. కానీ, అదే గోరుముద్దు కన్నబిడ్డ ప్రాణాలు తీస్తే. ఇక ఆ తల్లి దుఃఖాన్ని ఎవరుగలరు. తాజాగా తల్లి పెట్టిన గోరుముద్దు తిన ఆరేళ్ళ బాలిక కన్నుమూసింది. ఈ విషాదకర ఘటన నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం, కట్టవారి గూడెంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన కట్ట యుమున (6) అనే బాలిక స్థానికంగా ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. ఎప్పటిలానే మార్చి 28వ తేదీ గురువారం రాత్రి చిన్నారికి తల్లి సాలమ్మ అన్నం తినిపిస్తోంది. అయితే.. ముద్ద యుమున గొంతులో ఇరుక్కపోయింది. 
 
దీంతో శ్వాస పీల్చడం చాలా కష్టంగా మారి.. కళ్లెదుటే కూతురు యుమన చనిపోయింది. దీన్ని చూసిన సాలమ్మ కన్నీరుమున్నీరుగా విలపించింది. కారం అన్నం ముద్ద తినిపించడం.. గొంతు నుండి ముద్ద కిందకు జారకపోవడంతో శ్వాస ఆడక చిన్నారి చనిపోయినట్లు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments