Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రుల దిల్లీ పర్యటనల వెనుక ఆంతర్యమేంటి? కనకమేడల

Webdunia
శనివారం, 13 నవంబరు 2021 (17:31 IST)
ఏపీ మంత్రుల వరుస ఢిల్లీ పర్యటనల వెనుక రహస్యమేంటని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ ప్రశ్నించారు. అందులో ఏం కుట్రలు దాగున్నాయని నిలదీశారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు పారదర్శకంగా ఉండాలని ఆయన చెప్పారు. ఎయిడెడ్‌ సంస్థల విలీనం నిర్ణయం విద్యావ్యవస్థకే ఎసరు పెట్టేలా ఉందని విమర్శించారు. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా తయారైందన్న కనకమేడల.. సమస్యలు పరిష్కరించలేక ఎదురు దాడులు చేస్తున్నారని ఆరోపించారు.
 
 
‘‘మంత్రుల వరుస పర్యటనల ఆంతర్యమేంటి?ఈ భేటీ రాష్ట్ర ప్రజల కోసమా? వ్యక్తిగతమా? అప్పుల కోసం బుగ్గన దిల్లీలోనే తిష్ఠ వేశారు. అమరావతి రైతుల పాద యాత్రకు వస్తున్న స్పందన చూసి ఓర్వలేకపోతున్నారు. వారు పెయిడ్‌ ఆర్టిస్టులు అయితే కంగారెందుకు?   రైతుల ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు కుట్రలు చేస్తున్నారు’’ అని కనకమేడల ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ivana: లవ్ టుడే.. ఆ కళ్ళతో కట్టిపారేసింది.. శ్రీదేవి, మీనా, రాశి బాటలో ఇవానా!?

Tamannaa: నాగసాధువు తమన్నా ప్రమోషన్ కోసం హైదరాబాద్ విచ్చేసింది

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments