రోడ్డు విస్త‌ర‌ణ‌లో మ‌సీదు వివాదం... జోక్యం చేసుకున్న అవినాష్

Webdunia
శనివారం, 11 డిశెంబరు 2021 (12:02 IST)
విజ‌య‌వాడ‌లోని రోడ్డు విస్త‌ర‌ణ‌లో ఒక మ‌సీదు అడ్డు ఉంద‌ని అధికారులు తొలగించే ప్ర‌య‌త్నం చేయగా, వైసీపీ యువ‌నేత దేవినేష్ అవినాష్ అడ్డుప‌డ్డారు. మ‌త‌పెద్ద‌లు చెప్పిన విన‌తిపై స్పందించి, మైనారిటీ మంత్రి అంజాద్ భాషాతో చ‌ర్చించారు. 
 
 
స్థానిక ఏపీఐఐసీ కాలనీలో రోడ్డు విస్తరణ కారణంగా అక్కడ ఉన్న మసీదు తొలగిస్తున్నారని మత పెద్దలు దేవినేని అవినాష్ దృష్టికి తీసుకురాగా, దానిపై విఎంసి కమిషనర్ తో అవినాష్ మాట్లాడారు. చివ‌రికి మ‌సీదు తొల‌గిస్తే, అందుకు ప్రత్యామ్నాయంగా మరొక చోట కొత్త మసీదు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని క‌మిష‌న‌ర్ హామీ ఇచ్చారు. దీనితో దేవినేని అవినాష్, మసీదు కమిటీ సభ్యులతో  కలిసి స్థల పరిశీలన చేశారు. 
 
 
వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని కులాలు, మతాలకు సమ ప్రాధాన్యం ఇచ్చేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని, ఎవరికి అన్యాయం జరగదు అని  దేవినేని అవినాష్ చెప్పారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఆసిఫ్ 4వ డివిజన్ ఇంచార్జ్ గల్లా పద్మావతీ, మాజీ కార్పొరేటర్ మహమ్మద్ రఫీ, మసీదు కమిటీ అసిఫ్, అభీద్ ఖాన్, గౌస్, చోటు, రిజ్వన్, కలాం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments