Webdunia - Bharat's app for daily news and videos

Install App

సి.సి. కెమెరా ఆపి చంద్రబాబు, భువనేశ్వరిలు నగలు ఎత్తుకెళ్ళారు.. రోజా

Webdunia
సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (20:06 IST)
తిరుపతిలోని గోవిందరాజస్వామి కిరీటాల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. స్వామివారికి చెందిన మూడు కిరీటాలు కనిపించకుండా మూడు రోజులవుతున్నా ఇంతవరకు నిందితులు ఎవరన్న విషయాన్ని గుర్తించలేకపోయారు పోలీసులు. సి.సి. కెమెరాలు పనిచేయకపోవడంతో నిందితులు ఎవరన్న విషయం పోలీసులు సవాల్‌గా మారింది.
 
ఈ కేసు ఇలా జరుగుతుండగానే దీనిపై రాజకీయ రంగు పులుముతున్నారు రాజకీయ నేతలు. చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరిలు సి.సి. ఫుటేజ్‌ను గోవిందరాజస్వామి ఆలయంలో ఆపి కిరీటాలను ఎత్తుకెళ్ళారని ఆరోపించారు. శ్రీవారి ఆస్తులను కూడా ప్రభుత్వం వదిలిపెట్టడం లేదని, పసుపు - కుంకుమ పేరుతో ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను నా వైఫ్ ఫ్రెండ్‌కి సైట్ కొడితే నాకు నా భార్య పడింది: అనిల్ రావిపూడి

ఇండిగో విమానంలో మంచు లక్ష్మికి ఇబ్బందులు... ట్వీట్ వైరల్

విశ్వక్సేన్ ను కూకట్ పల్లి ఆంటీతో పోల్చడం ప్లాన్ లో భాగమేనా?

అగాథియా థర్డ్ సింగిల్ లో ఔషధ గుణాలు చెబుతున్న అర్జున్

మాస్ జాతర లో రవితేజ తనమీదే సెటైర్ వేసుకున్నాడా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

పద్మ పురస్కార గ్రహితలు బాలకృష్ణ, నాగేశ్వరరెడ్డిలకు నాట్స్ అభినందనలు

అల్లం నీటిని తాగడం వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

నాట్స్ ఆధ్వర్యంలో నార్త్ కరోలినాలో ఘనంగా రంగోలి పోటీలు

తర్వాతి కథనం
Show comments