Webdunia - Bharat's app for daily news and videos

Install App

సి.సి. కెమెరా ఆపి చంద్రబాబు, భువనేశ్వరిలు నగలు ఎత్తుకెళ్ళారు.. రోజా

Webdunia
సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (20:06 IST)
తిరుపతిలోని గోవిందరాజస్వామి కిరీటాల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. స్వామివారికి చెందిన మూడు కిరీటాలు కనిపించకుండా మూడు రోజులవుతున్నా ఇంతవరకు నిందితులు ఎవరన్న విషయాన్ని గుర్తించలేకపోయారు పోలీసులు. సి.సి. కెమెరాలు పనిచేయకపోవడంతో నిందితులు ఎవరన్న విషయం పోలీసులు సవాల్‌గా మారింది.
 
ఈ కేసు ఇలా జరుగుతుండగానే దీనిపై రాజకీయ రంగు పులుముతున్నారు రాజకీయ నేతలు. చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరిలు సి.సి. ఫుటేజ్‌ను గోవిందరాజస్వామి ఆలయంలో ఆపి కిరీటాలను ఎత్తుకెళ్ళారని ఆరోపించారు. శ్రీవారి ఆస్తులను కూడా ప్రభుత్వం వదిలిపెట్టడం లేదని, పసుపు - కుంకుమ పేరుతో ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments