Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలనలో జగనన్న మహాద్భుతం: రోజా వ్యాఖ్యలు

Webdunia
శనివారం, 29 మే 2021 (22:48 IST)
పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి మహాద్బుతమన్నారు ఎపిఐఐసి ఛైర్ పర్సన్, నగరి ఎమ్మెల్యే రోజా. ఎపిలో ముఖ్యమంత్రిగా రెండేళ్ళ పాలన త్వరలో జగన్మోహన్ రెడ్డి పూర్తి చేసుకోబోతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. 151 మంది ఎమ్మెల్యేలతో ఉన్న వైసిపి ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం మరింత పెరిగిందన్నారు.
 
జగనన్నపై ప్రజలు పెట్టుకున్న ఆశ, ఆకాంక్ష రెండూ నెరవేరుతున్నాయని.. అభివృద్థి, సంక్షేమంలో రాష్ట్రం పరుగులు పెడుతోందన్నారు. కరోనా క్లిష్టమైన సమయంలోను ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సౌకర్యాలను కల్పించిన ఘనట ముఖ్యమంత్రిదేనన్నారు.
 
గత ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన కన్నా జగన్ పాలన ఎంతో బేష్‌ అంటూ అందరూ మెచ్చుకుంటున్నారని.. ఇప్పటికైనా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్సలు చేయడం మానుకోవాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు దరిచేరడంతో పాటు వారి ఇబ్బందులను తొలగిస్తున్న ఇంటి పెద్దగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఎనలేని కృషి చేస్తున్నారంటూ కొనియాడారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushant: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం హత్య కాదు.. ఆత్మహత్య.. కేసును క్లోజ్ చేసిన సీబీఐ

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments