Webdunia - Bharat's app for daily news and videos

Install App

COVIDకు బలైన కుటుంబాల పిల్లలకు 5 లక్షల డిపాజిట్: తమిళనాడు ముఖ్యమంత్రి

Webdunia
శనివారం, 29 మే 2021 (21:47 IST)
కరోనాతో తల్లిదండ్రులను పోగొట్టుకున్న పిల్ల‌ల‌కు రూ.5 లక్షల ఫిక్సిడ్ డిపాజిట్ చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నిర్ణయించారు.

ఇందుకు 18 ఏళ్ల లోపువారు అర్హులుగా తెలిపారు.విద్యార్థుల చదువు పూర్తిగా ప్రభుత్వమే  బాధ్య‌త‌ తీసుకుంటుందని ముఖ్యమంత్రి ప్రకటించారు.

వీరికి స్కూల్‌, కాలేజీ ఫీజులు ఉండవు. నెల‌కు రూ.3 వేలు పిల్ల‌ల ఖాతాల్లో డిపాజిట్ చేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments