Webdunia - Bharat's app for daily news and videos

Install App

COVIDకు బలైన కుటుంబాల పిల్లలకు 5 లక్షల డిపాజిట్: తమిళనాడు ముఖ్యమంత్రి

Webdunia
శనివారం, 29 మే 2021 (21:47 IST)
కరోనాతో తల్లిదండ్రులను పోగొట్టుకున్న పిల్ల‌ల‌కు రూ.5 లక్షల ఫిక్సిడ్ డిపాజిట్ చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నిర్ణయించారు.

ఇందుకు 18 ఏళ్ల లోపువారు అర్హులుగా తెలిపారు.విద్యార్థుల చదువు పూర్తిగా ప్రభుత్వమే  బాధ్య‌త‌ తీసుకుంటుందని ముఖ్యమంత్రి ప్రకటించారు.

వీరికి స్కూల్‌, కాలేజీ ఫీజులు ఉండవు. నెల‌కు రూ.3 వేలు పిల్ల‌ల ఖాతాల్లో డిపాజిట్ చేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

నరేష్ అగస్త్య కొత్త చిత్రం మేఘాలు చెప్పిన ప్రేమ కథ

స్క్రిప్ట్, దర్శకుడి ని బట్టి సినిమాలు అంగీకరిస్తున్నా : కామాక్షి భాస్కర్ల

హీరోయిన్ రష్మిక మందన్నా ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

విక్రమ్ కొత్త చిత్రం విడుదలకు ఉన్న చిక్కులేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments