Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీడియాకు రోజా క్లాస్... ఆ రెండు పత్రికల వాళ్లెక్కడంటూ ప్రశ్న(వీడియో)

మీరు జర్నలిస్టులా... నేను ఒకటి చెబితే మీరొకటి రాస్తారా.. ఎందుకు అలా రాస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఇలా రాయడం మానుకోండి. తిరుమల శ్రీవారి దర్శన బ్రేక్ టిక్కెట్ల వ్యవహారంపై నేను ప్రశ్నించాను. తిరుమల జెఈఓగా శ్రీనివాసరాజు బాధ్యతలు చేపట్టిన తరువాత త

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2017 (14:46 IST)
మీరు జర్నలిస్టులా... నేను ఒకటి చెబితే మీరొకటి రాస్తారా.. ఎందుకు అలా రాస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఇలా రాయడం మానుకోండి. తిరుమల శ్రీవారి దర్శన బ్రేక్ టిక్కెట్ల వ్యవహారంపై నేను ప్రశ్నించాను. తిరుమల జెఈఓగా శ్రీనివాసరాజు బాధ్యతలు చేపట్టిన తరువాత తిరుమల సేవా టిక్కెట్ల వ్యవహారం వ్యాపార కేంద్రంగా మారిపోయింది. అదే నేను అడిగాను. నాకు ఇన్ని టిక్కెట్లు కావాలని ఎప్పుడూ అడగలేదు.
 
స్వామి చెంతకు వస్తే నేను ప్రశాంతంగా ఉంటాను. స్వామివారి ఆశీర్వాదం పొందాలని భావిస్తాను. అంతేగాని అనవసర మాటలను నేను మాట్లాడను. నేను మాట్లాడే మాటలను మార్చి రాస్తున్నారు. ఇలాంటివి మానుకోండి అంటూ జర్నలిస్టులను హెచ్చరించి మరీ వెళ్ళారు. పేరు పేరునా తనపైన వార్తలు రాసిన పత్రికా ప్రతినిధులను పిలిచి క్లాస్ పీకారు రోజా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagabandham Song: అనంత పద్మనాభ స్వామి ఆలయంలా భారీ సెట్.. అదిరిపోయింది..

Genelia: దక్షిణాది సినిమాలపై జెనీలియా చెప్పిందేమిటి?

Dhanush: కుబేర లో అమ్మ సెంటిమెంట్ తో కనెక్ట్ అయిన ధనుష్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments