Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీడియాకు రోజా క్లాస్... ఆ రెండు పత్రికల వాళ్లెక్కడంటూ ప్రశ్న(వీడియో)

మీరు జర్నలిస్టులా... నేను ఒకటి చెబితే మీరొకటి రాస్తారా.. ఎందుకు అలా రాస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఇలా రాయడం మానుకోండి. తిరుమల శ్రీవారి దర్శన బ్రేక్ టిక్కెట్ల వ్యవహారంపై నేను ప్రశ్నించాను. తిరుమల జెఈఓగా శ్రీనివాసరాజు బాధ్యతలు చేపట్టిన తరువాత త

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2017 (14:46 IST)
మీరు జర్నలిస్టులా... నేను ఒకటి చెబితే మీరొకటి రాస్తారా.. ఎందుకు అలా రాస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఇలా రాయడం మానుకోండి. తిరుమల శ్రీవారి దర్శన బ్రేక్ టిక్కెట్ల వ్యవహారంపై నేను ప్రశ్నించాను. తిరుమల జెఈఓగా శ్రీనివాసరాజు బాధ్యతలు చేపట్టిన తరువాత తిరుమల సేవా టిక్కెట్ల వ్యవహారం వ్యాపార కేంద్రంగా మారిపోయింది. అదే నేను అడిగాను. నాకు ఇన్ని టిక్కెట్లు కావాలని ఎప్పుడూ అడగలేదు.
 
స్వామి చెంతకు వస్తే నేను ప్రశాంతంగా ఉంటాను. స్వామివారి ఆశీర్వాదం పొందాలని భావిస్తాను. అంతేగాని అనవసర మాటలను నేను మాట్లాడను. నేను మాట్లాడే మాటలను మార్చి రాస్తున్నారు. ఇలాంటివి మానుకోండి అంటూ జర్నలిస్టులను హెచ్చరించి మరీ వెళ్ళారు. పేరు పేరునా తనపైన వార్తలు రాసిన పత్రికా ప్రతినిధులను పిలిచి క్లాస్ పీకారు రోజా.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments