Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి గింజ కొనుగోలు చేస్తాం... నష్టపరిహారం ఖాతాల్లో జమ చేస్తాం...

Webdunia
గురువారం, 25 నవంబరు 2021 (10:03 IST)
అకాల వర్షాల కారణంగా నీట మునిగిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామ‌ని, ఈక్రాప్ బుకింగ్, ఈకేవైసీ చేయించుకున్న ప్రతిరైతుకు నష్టపరిహారం అందేలా చూస్తామని ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య హామీ ఇచ్చారు. నియోజకవర్గం వ్యాప్తంగా పెద్దఎత్తున పంట పొలాలు నీట మునిగాయని, ఈనాటికి కొన్నిచోట్ల పొలాల్లో మోకాళ్ళ లోతు నీళ్ళు నిలబడి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.


నియోజకవర్గ రైతాంగ పరిస్థితులపై వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబుతో మాట్లాడతాన‌ని, త్వరలో నష్టపరిహార నగదు నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతాయని చెప్పారు. రైతు ఎక్కడా నష్టం చవిచూడకుండా చూసే బాధ్యత తమదని, రైతు శ్రేయస్సు కోరే ప్రభుత్వం  తమ ప్రభుత్వమన్నారు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య.
 

తుఫాను కారణంగా కురిసిన వర్షాలకు దెబ్బతిన్నపంట పొలాలను రైతులు, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య పరిశీలించారు. పెదకాకాని మండల పరిధిలోని నంబూరు, వెంకటకృష్ణాపురం, అనమర్లపూడి, తంగెళ్ళమూడి, తక్కెళ్ళపాడు గ్రామాలలో పంట పొలాలను ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య సందర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments