Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిద్ధిపేట ప్రభుత్వాసుపత్రిలో అగ్నిప్రమాదం

Webdunia
గురువారం, 25 నవంబరు 2021 (09:07 IST)
తెలంగాణా రాష్ట్రంలోని సిద్ధిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఆస్పత్రిలోని  ఐసోలేషన్ వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆందోళనకు గురైన రోగులు, ఆస్పత్రి సిబ్బంది ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. 
 
ఈ ప్రమాదంలో ఐసోలేషన్ వార్డులో ఉన్న అన్ని రకాల వైద్య పరికరాలతో పాటు.. పడకలు, ఫర్నిచర్ అగ్నికి అహుతయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపకదళ సిబ్బంది ఆస్పత్రికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. పోలీసుల ప్రాథమిక విచారణలో... విద్యుదాఘాతం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్టు గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments