Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిద్ధిపేట ప్రభుత్వాసుపత్రిలో అగ్నిప్రమాదం

Webdunia
గురువారం, 25 నవంబరు 2021 (09:07 IST)
తెలంగాణా రాష్ట్రంలోని సిద్ధిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఆస్పత్రిలోని  ఐసోలేషన్ వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆందోళనకు గురైన రోగులు, ఆస్పత్రి సిబ్బంది ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. 
 
ఈ ప్రమాదంలో ఐసోలేషన్ వార్డులో ఉన్న అన్ని రకాల వైద్య పరికరాలతో పాటు.. పడకలు, ఫర్నిచర్ అగ్నికి అహుతయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపకదళ సిబ్బంది ఆస్పత్రికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. పోలీసుల ప్రాథమిక విచారణలో... విద్యుదాఘాతం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్టు గుర్తించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments