Webdunia - Bharat's app for daily news and videos

Install App

5 వరకు మిర్చియార్డు బంద్.. ఎందుకో తెలుసా?

Webdunia
సోమవారం, 29 జూన్ 2020 (18:39 IST)
కరోనా ఎఫెక్ట్ గుంటూరు మిర్చియార్డు పైనా పడింది. కరోనా వ్యాప్తి కారణంగా మిర్చియార్డ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల ఐదు వరకు మిర్చి యార్డ్‌ కార్యకలాపాలను నిలిపేయనున్నారు.

కరోనా నివారణ చర్యల్లో భాగంగానే మిర్చి యార్డ్‌ను మూసేయాలని నిర్ణయించారు. తిరిగి వచ్చే నెల ఆరున మిర్చి యార్డ్‌ ప్రారంభిస్తామని యార్డ్‌ ఛైర్మన్‌ ఏసురత్నం తెలిపారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments