Webdunia - Bharat's app for daily news and videos

Install App

లూప్ లైనులో ఆగివున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైలులో దోపిడి

ఠాగూర్
మంగళవారం, 29 ఏప్రియల్ 2025 (10:18 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా గుత్తి శివారు ప్రాంతంలో నిజామాబాద్ - తిరుపతి ప్రాంతాల మధ్య నడిచే రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైలులో సోమవారం రాత్రి దోపిడి జరిగింది. అమరావతి ఎక్స్‌ప్రెస్‌కు దారి ఇచ్చేందుకు రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ను లూప్ లైనులో నిలిపారు. ఆ సమయంలో ముసుగు దొంగలు రైలులోకి ప్రవేశించి ఈ దోపిడీకి పాల్పడ్డారు. మొత్తం 10 బోగీల్లో ఈ దోపిడి జరిగింది. 
 
లూప్ లైనులో ఆగివున్న రైలులోకి ఐదుగురు దుండగులు చొరబడి చోరీకి పాల్పడ్డారు. సోమవారం అర్థరాత్రి దాటాక 1.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులకు చెందిన బంగారం, నగదుతో పాటు విలువైన వస్తువులను దొంగలు దోపిడీ చేశారు. 
 
అమరావతి ఎక్స్‌ప్రెస్ లైన్ క్రియర్ చేసేందుకు గుత్తి శివారు ప్రాంతంలో రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌మను లూప్ లైనులో నిలిపారు. ఆ సమయంలోనే దుండగులు ఆ రైలులోకి 10 బోగీల్లో దోపిడీకి పాల్పడ్డారు. దీనిపై 20 మంది బాధితులు తిరుపతి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

మిడిల్ క్లాస్ కుర్రాడు అమర్ దీప్ చెబుతున్న సుమతీ శతకం

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments