Webdunia - Bharat's app for daily news and videos

Install App

#చిరంజీవి మిషన్ మొదలైంది : గుంటూరులో తొలి ఆక్సిజన్ బ్యాంకు

Webdunia
బుధవారం, 26 మే 2021 (11:23 IST)
కరోనా కష్టకాల్లో ఆక్సిజన్ కొరత కారణంగా అనేక మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి వారిని రక్షించేందుకు మెగాస్టార్ చిరంజీవి నడుం బిగించారు. ఈ ప‌రిస్థితుల‌ని గ‌మ‌నించిన చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల‌లో ఆక్సిజ‌న్ బ్యాంకులు ఏర్పాటు చేసి అవ‌స‌రం ఉన్న వారికి ఉచితంగా ఆక్సిజ‌న్ అందించాల‌ని భావించారు. 
 
ఇప్ప‌టికే క‌ర్ణాట‌క‌లో చిరు అభిమానులు ఆక్సిజ‌న్ బ్యాంక్ స్టార్ట్ చేయ‌గా తొలిసారి గుంటూరు జిల్లాలో ఆక్సిజ‌న్ సిలిండ‌ర్స్‌ని అందుబాటులోకి తేనున్నారు. ఆక్సిజ‌న్ బ్యాంక్ ప‌నుల్ని చిరంజీవి త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నార‌ట‌.
 
ఇక ఆయా ప్రాంతాల‌లో చిరంజీవి అభిమాన సంఘాల సీనియర్ అధ్యక్షులే ఎక్కడికక్కడ ఈ బ్యాంక్స్ ఏర్పాటు బాధ్యతలను చూసుకుంటున్నారు. చిరంజీవి అండ‌గా మెగా అభిమానులు సైతం మ‌హ‌త్త‌ర కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డం, త‌మ వంతు విరాళాలు అందించ‌డం గొప్ప విష‌యం అనే చెప్ప‌వ‌చ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments