Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తి కోసం సొంత తండ్రినే కిడ్నాప్ చేశాడు..

Webdunia
బుధవారం, 3 మార్చి 2021 (14:09 IST)
మనుషుల మధ్య రక్త సంబంధాలు కూడా ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్నాయి. ఆస్తి తీసుకుని తల్లితండ్రులను రోడ్డు పాలు చేస్తున్న అనేక మంది గురించి మనం వింటూనే ఉన్నాం. అలాంటి ఘటన ఒకటి గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం భృగుబండలో కిడ్నాప్ కలకలం రేగింది. ఆస్తి వివాదం కారణంగా ఏకంగా సొంత తండ్రినే కిడ్నాప్ చేశాడు ఒక వ్యక్తి. 
 
కొంతకాలంగా ఆస్తి పంపకాల విషయంలో గొడవలు జరుగుతున్నట్లు చెప్తున్నారు. తండ్రితో పాటు తన అక్క భర్తను కూడా కిడ్నాప్ చేశాడు ఒక వ్యక్తి దీంతో నిందితుడి అక్క ఫిర్యాదు చేసింది. దీని మీద కేసు నమోదు చేసుకున్న పోలీసులు. నిందితుడు ఎక్కడ తండ్రిని, బావను దాచాడు అనే అంశం మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments