Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొలంలో అర్ధనగ్నంగా బాలిక మృతదేహం.. గోళ్లతో రక్కిన మరకలు..

Webdunia
బుధవారం, 3 మార్చి 2021 (13:58 IST)
యూపీలో మహిళలు, బాలికలపై లైంగిక దాడి ఘటనలు కొనసాగుతున్నాయి. అలీగఢ్‌ జిల్లాలో మైనర్‌ బాలికపై లైంగిక దాడి అనంతరం దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. బాలిక మృతదేహంపై గోళ్లతో రక్కిన మరకలున్నాయి. బాధితురాలిని పంటపొలంలోకి లాక్కెళ్లి దుండగులు దారుణానికి ఒడిగట్టారు.
 
పొలంలో అర్ధనగ్నంగా పడి ఉన్న బాలిక మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానితులుగా భావిస్తున్న 12 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని స్ధానిక పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం