Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెడపై కత్తిపోట్లు, మణికట్టు వరకు తెగిపడిన చేయి, రోడ్డుపై రక్త ప్రవాహం.. ఎక్కడ?

విశాఖలో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. నడిరోడ్డుపైనే కత్తులతో దుండగలు ఇద్దరిని హత్య చేశారు. విశాఖ జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు టోల్ గేట్ వద్ద ఉన్న వ్యక్తిని దుండగులు కిరాతకంగా హత్య చేశారు.

Webdunia
శనివారం, 13 అక్టోబరు 2018 (15:11 IST)
విశాఖలో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. నడిరోడ్డుపైనే కత్తులతో దుండగలు ఇద్దరిని హత్య చేశారు. విశాఖ జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు టోల్ గేట్ వద్ద ఉన్న వ్యక్తిని దుండగులు కిరాతకంగా హత్య చేశారు. కారులో వచ్చిన ఓ ముఠా ఈ హత్యకు పాల్పడింది. మెడపై కత్తిపోట్లు, మణికట్టు వరకు తెగిపడిన చేయి, రోడ్డుపై రక్త ప్రవాహంతో ఘటనాస్థలి అత్యంత భయానకంగా మారింది. 
 
ఈ ఘటనలో చనిపోయిన వ్యక్తి తమిళనాడుకు చెందిన నీలమేఘ అమరన్‌గా గుర్తించారు. మృతుడి ఆధార్ కార్డు ప్రకారం అతడు మధురైలో పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. గంజాయి ముఠానే ఈ దురాగతానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
హత్య తర్వాత కారులో పరారైన దుండగులను వెంటాడిన పోలీసులు యలమంచిలి ప్రాంతంలో ఐదుగురిని పట్టుకున్నారు. వారివద్ద రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన ఇద్దరి కోసెం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments