Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెడపై కత్తిపోట్లు, మణికట్టు వరకు తెగిపడిన చేయి, రోడ్డుపై రక్త ప్రవాహం.. ఎక్కడ?

విశాఖలో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. నడిరోడ్డుపైనే కత్తులతో దుండగలు ఇద్దరిని హత్య చేశారు. విశాఖ జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు టోల్ గేట్ వద్ద ఉన్న వ్యక్తిని దుండగులు కిరాతకంగా హత్య చేశారు.

Webdunia
శనివారం, 13 అక్టోబరు 2018 (15:11 IST)
విశాఖలో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. నడిరోడ్డుపైనే కత్తులతో దుండగలు ఇద్దరిని హత్య చేశారు. విశాఖ జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు టోల్ గేట్ వద్ద ఉన్న వ్యక్తిని దుండగులు కిరాతకంగా హత్య చేశారు. కారులో వచ్చిన ఓ ముఠా ఈ హత్యకు పాల్పడింది. మెడపై కత్తిపోట్లు, మణికట్టు వరకు తెగిపడిన చేయి, రోడ్డుపై రక్త ప్రవాహంతో ఘటనాస్థలి అత్యంత భయానకంగా మారింది. 
 
ఈ ఘటనలో చనిపోయిన వ్యక్తి తమిళనాడుకు చెందిన నీలమేఘ అమరన్‌గా గుర్తించారు. మృతుడి ఆధార్ కార్డు ప్రకారం అతడు మధురైలో పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. గంజాయి ముఠానే ఈ దురాగతానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
హత్య తర్వాత కారులో పరారైన దుండగులను వెంటాడిన పోలీసులు యలమంచిలి ప్రాంతంలో ఐదుగురిని పట్టుకున్నారు. వారివద్ద రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన ఇద్దరి కోసెం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments