Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ దుస్థితి చూసిపోండి.. మోడీకి రాజధాని పిలుపు

Webdunia
గురువారం, 17 సెప్టెంబరు 2020 (07:33 IST)
వైసీపీ పాలన పుణ్యమాని రాజధాని దుస్థితి ఎలా తయారైందో చూసి వెళ్లాలని రాజధాని రైతులు ప్రధాని మోదీని ఆహ్వానించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రైతులు చేపడుతున్న దీక్షలు గురువారం 275వ రోజుకు చేరుకున్నాయి.

అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఆ ప్రాంత రైతులు, మహిళలు, కూలీలు మందడం, వెలగపూడి, యర్రబాలెం, కృష్ణాయపాలెం, అనంతవరం, పెదపరిమి గ్రామాల్లో రైతులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గుంటూరు, కృష్ణా వైసీపీ ఎమ్మెల్యేలు సీఎం జగన్‌ ముందు డూడు బసవన్నలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ధైర్యముంటే అమరావతి అజెండాగా రాజీనామా చేయండి అంటూ రాజధాని రైతులు సవాలు విసిరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ప్రతిభకంటే బంధుప్రీతికే పెద్దపీట : పాయల్ రాజ్‌పుత్

ఐశ్వర్యారాయ్ బచ్చన్ బాడీగార్డు నెల వేతనం తెలుసా?

అమ్మతోడు.. జీవీ ప్రకాష్‌తో డేటింగ్ చేయడం లేదు : దివ్యభారతి

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments