Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికల్లో ధన ప్రవాహం ఆగట్లేదు.. ఎంట్రన్స్ ఫీజులా మారింది: జేపీ

Webdunia
గురువారం, 9 జనవరి 2020 (11:05 IST)
ఎన్నికల్లో ధన ప్రవాహం ఆగటం లేదని లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. ఎన్నికల్లో డబ్బులివ్వడమనేది.. ఎంట్రన్స్ ఫీజులా మారిందని అభివర్ణించారు. ఎన్నికల్లో డబ్బు ప్రవాహాన్ని ఆపాలన్నారు. ఎన్నికల్లో డబ్బులు పంచకుండా నాయకులు ఓట్లను అభ్యర్థించాలని, ధన ప్రవాహాన్ని ఆపాలన్నారు. ఎన్నికల కోసం వేలకోట్లు వ్యయం చేయాల్సి వస్తోందన్నారు.
 
ఓట్ల కొనుగోలు, రాజకీయ పార్టీలపై ఎన్నికల భారాన్ని తగ్గించడంపై గురు,శుక్రవారాల్లో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో స్థానిక ఎన్నికలకే మూడువేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంటూ జేపీ ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవస్థలు భరించాల్సిన భారాన్ని పార్టీలు భరిస్తున్నాయన్నారు. ఈ పరిస్థితిని నిరోధించడానికి ప్రత్యక్ష ఎన్నికలు, దామాషా పద్ధతిలో ఎన్నికల విధానం మేలని చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments