Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాని కోసం 45 యేళ్ళుగా ప్రయత్నిస్తున్నా - లోక్ సత్తా జయప్రకాష్‌ నారాయణ్

రాజకీయ లబ్ది కోసం తాను సురాజ్య యాత్ర చేపట్టలేదన్నారు లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాష్‌ నారాయణ్. ముందస్తు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని లోక్ సత్తా పార్టీ నేతలు యాత్ర చేపట్టారని వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదన్నారాయన.

Webdunia
సోమవారం, 23 అక్టోబరు 2017 (21:55 IST)
రాజకీయ లబ్ది కోసం తాను సురాజ్య యాత్ర చేపట్టలేదన్నారు లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాష్‌ నారాయణ్. ముందస్తు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని లోక్ సత్తా పార్టీ నేతలు యాత్ర చేపట్టారని వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదన్నారాయన. 
 
ప్రభుత్వ కార్యాలయాల్లో పక్కాగా పౌర సేవలు అందడం, విద్యావ్యవస్థను మెరుగుపరచడం, పేదవాడి జేబు నుంచి ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం, నేరం చేసిన వారికి ఖచ్చితంగా శిక్ష, తమ పనులు చేసుకునే అధికారం ప్రజలకే అప్పజెప్పడం, వ్యవసాయంలో ఆదాయం పెంచడం వీటి కోసమే తాను సురాజ్య యాత్ర చేపట్టినట్లు జయప్రకాష్‌ నారాయణన్ చెప్పారు. సమాజంలో మార్పు కోసమే తాను 45 సంవత్సరాల నుంచి అలుపెరగని పోరాటం చేస్తున్నట్లు జయప్రకాష్‌ నారాయణన్ చెప్పారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments