Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాని కోసం 45 యేళ్ళుగా ప్రయత్నిస్తున్నా - లోక్ సత్తా జయప్రకాష్‌ నారాయణ్

రాజకీయ లబ్ది కోసం తాను సురాజ్య యాత్ర చేపట్టలేదన్నారు లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాష్‌ నారాయణ్. ముందస్తు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని లోక్ సత్తా పార్టీ నేతలు యాత్ర చేపట్టారని వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదన్నారాయన.

Webdunia
సోమవారం, 23 అక్టోబరు 2017 (21:55 IST)
రాజకీయ లబ్ది కోసం తాను సురాజ్య యాత్ర చేపట్టలేదన్నారు లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాష్‌ నారాయణ్. ముందస్తు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని లోక్ సత్తా పార్టీ నేతలు యాత్ర చేపట్టారని వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదన్నారాయన. 
 
ప్రభుత్వ కార్యాలయాల్లో పక్కాగా పౌర సేవలు అందడం, విద్యావ్యవస్థను మెరుగుపరచడం, పేదవాడి జేబు నుంచి ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం, నేరం చేసిన వారికి ఖచ్చితంగా శిక్ష, తమ పనులు చేసుకునే అధికారం ప్రజలకే అప్పజెప్పడం, వ్యవసాయంలో ఆదాయం పెంచడం వీటి కోసమే తాను సురాజ్య యాత్ర చేపట్టినట్లు జయప్రకాష్‌ నారాయణన్ చెప్పారు. సమాజంలో మార్పు కోసమే తాను 45 సంవత్సరాల నుంచి అలుపెరగని పోరాటం చేస్తున్నట్లు జయప్రకాష్‌ నారాయణన్ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: చిన్న సినిమాకు 2-30 గంటల షో కేటాయించాలి : నట్టి కుమార్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments