Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిడుగు పడితే.... విమానం కూలిందంటూ వదంతులు...

Webdunia
గురువారం, 18 అక్టోబరు 2018 (18:53 IST)
చిత్తూరు, నగరంలోని మహాదేవనాయుడు ఇటుకల ఫ్యాక్టరీ సమీపం లోని గుట్ట(చిత్తూరు  ఏస్టేట్) వద్ద విద్యుత్ హై పవర్ లైన్ పైన పిడుగు పడటంతో అక్కడి కొండపై పేలుడు శబ్దం వచ్చింది. విద్యుత్ తీగ పడటంతో మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ విమానం కూలిపోయిందంటూ వదంతులు చెలరేగడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 
 
అప్రమత్తమైన పోలీసులు తిరుపతి విమానాశ్రయంలోని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ను సంప్రదించారు. అలాంటి ప్రమాదమేమీ అసలు లేదని వారు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. పిడుగు పాటుకు విద్యుత్ తీగ పడటంతో మంటలు చెలరేగి అక్కడి చెట్లు కాలిపోయి కొద్దిసేపటికే మంటలు ఆరిపోయాయి. 
 
సోషల్ మీడియాలో కొన్ని విషయాల్లో చోటుచేసుకుంటోన్న అవాస్తవ ప్రచారాలపై అందరూ అప్రమత్తంగా ఉండాలని తిరుపతి ఎస్పీ రాజశేఖర్‌ బాబు సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకే ఒక్క రీల్స్‌కు ఏకంగా 190 కోట్ల వీక్షణలు...

Prabhas: ది రాజా సాబ్ గురించి ఆసక్తికర ప్రకటన చేసిన నిర్మాత

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments