యునెస్కో తాత్కాలిక జాబితాలో 'లేపాక్షి' ఆలయానికి చోటు

Webdunia
మంగళవారం, 29 మార్చి 2022 (09:04 IST)
లేపాక్షి ఆలయానికి ప్రత్యేక గుర్తింపు దక్కేందుకు మరో అడుగు దూరంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో ఉన్న లేపాక్షి ఆలయానికి యునెస్కో తాత్కాలిక జాబితాలో చోటుదక్కింది. అయితే, అరుదైన గుర్తింపు దక్కేందుకు మరో అడుగు దూరంలో నిలిచింది. 
 
అయితే, యునెస్కో వారసత్ కట్టడాల జాబితాలో చోటు దక్కే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అదే జరిగితే ఏపీ నుంచి యునెస్కోలో స్థానం సంపాదించుకున్న తొలి ఆలయంలో చరిత్రకెక్కుతుంది. 
 
తాజాగా మన దేశం నుంచి మొత్తం మూడు ప్రాంతాలకు యునెస్కో వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో చోటు లభించింది. వాటిలో ఒకటి లేపాక్షి ఆలయం ఉండటం గమనార్హం. 
 
ఈ తాత్కాలిక జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి తొలిసారి స్థానం వరించింది. మరో ఆరు నెలల్లో యునెస్కో తుది జాబితాను వెల్లడించనుంది. అందులే కనుక లేపాక్షి ఆలయానికి చోటు దక్కిందే ప్రపంచ వ్యాప్తంగా ఈ ఆలయానికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్ సన్నివేశాలున్నాయి.. కానీ నగ్నంగా నటించలేదు.. క్లారిటీ ఇచ్చిన ఆండ్రియా

కూలీ ఫట్.. టాలీవుడ్ టాప్ హీరోలు వెనక్కి.. పవన్ మాత్రం లోకేష్‌తో సినిమా చేస్తారా?

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments