Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా గుండె పచ్చిగా వుంటుంది: ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీపార్వతి

Webdunia
శనివారం, 18 జనవరి 2020 (14:34 IST)
చంద్రబాబు ఓటమితో స్వర్గీయ ఎన్టీఆర్ ఆత్మ కొంత శాంతించిందన్నారు లక్ష్మీపార్వతి. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన లక్ష్మీ పార్వతి మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు జాతికి ఇది దుర్దినం అన్నారు. ఎన్నో గుండెలు ఆగిపోయిన రోజు అని గుర్తుచేసుకున్న ఆమె, అన్యాయంగా అధికారంలో నుంచి తొలగించి, గుండెపోటుతో చనిపోయేలా చేసిన రాజకీయాలు ఇంకా కంటి ముందు కనిపిస్తున్నాయన్నారు. 
 
అందుకు కారణమైన వారు ఇంకా రాజకీయాల్లో కొనసాగుతున్నారు... ధర్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో చంద్రబాబు ఓటమితో ఎన్టీఆర్ ఆత్మ కొంత శాంతించిందన్న ఆమె.. చివరి రోజుల్లో ఎన్టీఆర్ పడిన వేదన నా ఒక్కదానికే తెలుసన్నారు. ఇప్పటికి ఈ రోజు నివాళులర్పిస్తున్న సమయంలో నా గుండె చాలా పచ్చిగా వుంటుంది అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments