Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్ష్మీ పార్వతికి కీలక పదవి.... రేపు షకీలాకు కూడా ఇస్తారేమో?

Webdunia
బుధవారం, 6 నవంబరు 2019 (17:32 IST)
స్వర్గీయ ఎన్టీ రామారావు సతీమణి, వైకాపా మహిళా నేత లక్ష్మీపార్వతికి ఏపీ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఏపీ తెలుగు అకాడెమీ ఛైర్‌ పర్సన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఉన్నత విద్యావంతురాలైన లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ మరణం తర్వాత అన్న ఎన్టీఆర్ పార్టీని స్థాపించారు. ఆ పార్టీని వైకాపాలో విలీనం చేసి, వైకాపా మహిళా నేతల్లో కీలకంగా మారారు. జగన్ తరపున వకాల్తా పుచ్చుకుని టీడీపీ నేతలపై విమర్శలు ఎక్కుపెడుతూ వచ్చారు. 
 
ఈ క్రమంలో జగన్ అధికారంలోకి రావడంతో ఆమెకు పదవి ఖాయమనే ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ లక్ష్మీపార్వతిని ఏపీ అకాడెమీ ఛైర్ పర్సన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. 
 
మరోవైపు, లక్ష్మీ పార్వతికి పదవిపై టీడీపీ శ్రేణులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మున్ముందు నటి షకీలాకు కూడా ఓ మంచి పదవి అప్పగించినా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ వారు సెటైర్లు వేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments