Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత రాజ్యాంగానికి వయసు 7 పదులు.. 26న ప్రత్యేక పార్లమెంట్

Webdunia
బుధవారం, 6 నవంబరు 2019 (17:21 IST)
భారత రాజ్యాంగానికి 70 యేళ్లు నిండనున్నాయి. దీన్ని పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీన భారత పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశంకానుంది. ఈ సందర్భంగా రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌, ప్ర‌ధాని నరేంద్ర మోడీలు ఎంపీల‌ను ఉద్దేశించి మాట్లాడుతారు. 
 
ఈ ప్రత్యేక సమావేశాలకు ఉప రాష్ట్ర‌ప‌తి, రాజ్యసభ ఛైర్మెన్ వెంక‌య్య‌నాయుడు, లోక్‌సభ స్పీక‌ర్ ఓం బిర్లాలు కూడా సంయుక్త స‌మావేశాల‌కు హాజ‌ర‌వుతారు. మాజీ రాష్ట్ర‌ప‌తులు, ప్ర‌ధానులు కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌నున్నారు. 
 
ఉభయ సభల సమావేశం పార్ల‌మెంట్ సెంట్ర‌ల్ హాలులో జరుగనుంది. స్వాతంత్య్రం వ‌చ్చి 50 ఏళ్లు నిండిన సంద‌ర్భంలోనూ 1997లో అర్థ‌రాత్రి ప్ర‌త్యేక స‌మావేశాలు నిర్వ‌హించారు. 1949, న‌వంబ‌ర్ 26వ తేదీన భార‌త రాజ్యాంగాన్ని ఆమోదించారు. 1950, జ‌న‌వ‌రి 26 నుంచి రాజ్యాంగం అమ‌లులోకి వ‌చ్చింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments