Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుర్గా అమ్మవారికి లగడపాటి 143 గ్రాముల బంగారు హారం

Webdunia
ఆదివారం, 8 మార్చి 2020 (11:14 IST)
మాజీ పార్లమెంట్ సభ్యులు లగడపాటి రాజగోపాల్ కుటుంబ సమేతముగా శ్రీ దుర్గామల్లేశ్వర అమ్మవారి పంచ హారతులు సేవలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

అనంతరం శ్రీ అమ్మవారి పంచహారతుల సేవానంతరము వీరికి వేదపండితులు వేద ఆశీర్వచనము చేసి అమ్మవారి శేషవస్త్రము, ప్రసాదము, చిత్రపటమును అందజేసినారు.

అనంతరము లగడపాటి రాజగోపాల్ దంపతుల వారు అమ్మవారి అలంకరణ నిమిత్తం సుమారు 143 గ్రాముల బరువు గల బంగారు రాళ్ళ హారంను ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.వి.సురేష్ బాబుకి సమర్పించారు.

ఈ హారము నందు 66 తెలుపు రాళ్ళు, 81 ఎరుపు రాళ్ళు , 42 పచ్చ రాళ్ళు, 15 బంగారు పూసలు మరియు బంగారు ముత్యపు పూసలు ఉన్నవి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments