Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దుర్గమ్మకు కంఠాభరణం బహుకరణ

దుర్గమ్మకు కంఠాభరణం బహుకరణ
, శుక్రవారం, 16 ఆగస్టు 2019 (18:44 IST)
ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో వేదపండితులు అందరూ కలసి జగన్మాత కనకదుర్గమ్మకు అలంకరణ నిమిత్తం ప్రత్యేకంగా తయారుచేయించారు.

దాదాపు రూ.3 లక్షలుపైగా విలువైన కంఠాభరణాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి వలనుకొండ కోటేశ్వరమ్మకు శుక్రవారం కలిసి అందజేశారు. అనంతరం వేదపండితులు బహుకరించిన కంఠాభరణాన్ని వేడుకగా వెళ్లి అమ్మవారికి అలంకరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రభుత్వం వెళ్లాల్సింది గ‌డ‌ప ద‌గ్గర‌కు కాదు: నాదెండ్ల మనోహర్