Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దుర్గ‌మ్మ హుండీ ఆదాయం రూ.1.35 కోట్లు

దుర్గ‌మ్మ హుండీ ఆదాయం రూ.1.35 కోట్లు
, గురువారం, 12 సెప్టెంబరు 2019 (19:41 IST)
ఇంద్ర‌కీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్దానంలోని మహామండపంలో హుండీల్లో భ‌క్తులు వేసిన కానుక‌ల లెక్కింపు కార్య‌క్ర‌మాన్ని గురువారం నిర్వ‌హించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎం.వి.సురేష్ బాబు పర్యవేక్షించారు. 16 రోజుల‌కుగాను 31 హుండీల్లో కానుక‌ల‌ను లెక్కించ‌గా రూ.1,35,64,872 న‌గ‌దు, 310 గ్రాముల బంగారం, 4-150 కిలోగ్రాములు వెండి వ‌స్తువుల‌ను భ‌క్తులు కానుక‌ల రూపంలో జ‌గ‌న్మాత దుర్గ‌మ్మ‌కు స‌మ‌ర్పించారు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

4 లక్షల మందికి ఏటా ఆర్థికసాయం.. మంత్రి పేర్ని నాని