Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాలాసేపు తిరుమల శ్రీవారి గుడిలో కిషన్ రెడ్డి? సామాన్య భక్తుల ఆగ్రహం..?

Webdunia
గురువారం, 19 ఆగస్టు 2021 (13:29 IST)
కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి కిషన్ రెడ్డి తిరుపతికి వచ్చారు. ఈరోజు తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద టిటిడి అధికారులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.
 
సుమారు గంటకుపైగా ఆలయంలోనే కేంద్రమంత్రి ఉన్నారు. రంగనాయక మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలను కేంద్రమంత్రి అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు.
 
రాజకీయాలు తిరుమలలో వద్దంటూ సున్నితంగా తిరస్కరిస్తూ వెళ్ళిపోయారు. భక్తులు దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో ఉంటే కేంద్రమంత్రి చాలాసేపు ఆలయంలో వుండటం పలు విమర్శలకు తావిస్తోంది. 
 
కేంద్ర మంత్రి ఇలా చేస్తే ఎలా అంటూ సామాన్య భక్తులు వాపోయారు. కేంద్రమంత్రి ఆలయంలోకి వస్తున్నారని తెలియగానే కొద్దిసేపు ముందుగానే దర్శనాన్ని టీటీడీ నిలిపివేసింది. దీంతో వీఐపీ దర్శనం తర్వాత శ్రీవారిని దర్శనం చేసుకోవాల్సిన సామాన్య భక్తులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments