Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉపరాష్ట్రపతిని కలిసిన కేశినేని శ్వేత

Kashineni Shweta
Webdunia
సోమవారం, 28 డిశెంబరు 2020 (20:10 IST)
కృష్ణా జిల్లా పర్యటనలో ఉన్న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని స్వర్ణ భారత్ ట్రస్ట్ నందు కేశినేని శ్వేత మర్యాదపూర్వకంగా కలిసి  ఆశీర్వాదం తీసుకున్నారు.
 
అంతర్జాతీయంగా ఖ్యాతిని సంపాదించిన కొండపల్లి బొమ్మను, దేవుని కళాకృతిని వెంకయ్యనాయుడు గారికి బహుకరించారు. వెంకయ్య నాయుడు యువతే దేశానికి వెన్నుముకని, దేశ అభివృద్ధి యువత చేతిలో ఉందని, కేశినేని శ్వేత ఈ వయసులోనే రాజకీయాలలోకి వచ్చి యువతను ప్రభావితం చేయడం ఆనందదాయకమన్నారు. 
 
ఈ సందర్భంగా కేశినేని శ్వేత కరోనాను జయించిన ఆయన ఆత్మ విశ్వాసం అందరికి ఆదర్శనీయమన్నారు. చిన్నతనం నుండి ఆయనను చూస్తూ,రాజకీయంగా అనేక విషయాలను నేర్చుకున్నామని,  పలు అంశాలను ఉపరాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్ళారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments